Sunday, November 16, 2025
HomeతెలంగాణIllanthakunta: కాంగ్రెస్ లోకి ఎంపీటీసీలు

Illanthakunta: కాంగ్రెస్ లోకి ఎంపీటీసీలు

సీతక్క ఆధ్వర్యంలో సాగిన చేరికలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల ఎంపీటీసీ భర్త నాయిని రమేష్, కందికట్కూర్ ఎంపిటిసి దొమ్మాటి కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad