Sunday, November 16, 2025
HomeతెలంగాణKarimnagar: ఓటు హక్కును వినియోగించుకున్న వకుళభరణం

Karimnagar: ఓటు హక్కును వినియోగించుకున్న వకుళభరణం

ఓటేసిన వకుళాభరణం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఆయన వెంట సతీమణి సుధాశ్రీ, తల్లిదండ్రులు రమాభారతి జగన్ మోహన్ లు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad