Sunday, July 7, 2024
HomeతెలంగాణKodangal: కొడంగల్ లో ఓటేసిన నరేందర్ రెడ్డి

Kodangal: కొడంగల్ లో ఓటేసిన నరేందర్ రెడ్డి

ఓటేసిన పట్నం

కొడంగల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామంలో సతీమణి శృతి కుమారుడు హితీష్, కుమార్తెతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News