Thursday, July 4, 2024
HomeతెలంగాణMoinabad: గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి సబితా

Moinabad: గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి సబితా

స్థానికులతో ఆత్మీయంగా గడిపిన మంత్రి

హిమాయత్ నగర్ నూహిమాయత్ నగర్ నూతన గ్రామపంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గ్రామంలోని పలువురిని ఆత్మీయంగా పలకరించారు. గ్రామ వార్డు సభ్యులు శాబాద్ అంతమ్మతో గ్రామ అభివృద్ధి పనులకు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని పేదవారికి ఇళ్ల పట్టాలు అందుచేయాలని విషయంతో వార్డ్ మెంబర్ తో సహా గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పిటిసి కాలే శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం జయవంత్, గ్రామ సర్పంచ్ మంజుల రవి యాదవ్, ఉప సర్పంచ్ శ్యామ్ రావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News