Sunday, October 6, 2024
HomeతెలంగాణMothkur: కెసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది

Mothkur: కెసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది

ఇంటింటా ప్రచారం

మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసి బారాస పార్టీ అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మి నరసింహ రెడ్డి,సర్పంచ్ దండేబోయిన మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షులు బండి రాజు, మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షులు గణగాని రాజేష్, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు గనగాని యాదగిరి, బండ స్వరూప, రచ్చ సాగర్ రెడ్డి, బండ వెంకట్ రెడ్డి, ధండెబోయిన మధు, మోగులగాని వెంకటేష్, దొండ మల్లేష్, కురిమేటి గోవర్ధన్ రాచకొండ సుధాకర్, కురిమేటి సైదులు, మోతే రాధకిషన్, బండ రాంరెడ్డి, దండబోయిన సత్తయ్య, దామేర స్వామి, కురిమేటి రాజు, దొండ సత్తయ్య, దొండ దశరథ, బూడిద నర్సయ్య, కురిమెటి అంజయ్య , చింత పరుశారం, దొండ రాజు, సలీం, రాచకొండ మల్లేష్, దొండ వెంకన్న, కరునసాగర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News