Wednesday, September 18, 2024
HomeతెలంగాణQutubullapur: ఓటు వేసిన కొలను హన్మంత్ రెడ్డి

Qutubullapur: ఓటు వేసిన కొలను హన్మంత్ రెడ్డి

ఓటేసిన కొలను

కుతుబుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి ఓటేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంతు రెడ్డి. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News