Thursday, April 10, 2025
HomeతెలంగాణTandur: పైలెట్ సమక్షంలో చేరికలు

Tandur: పైలెట్ సమక్షంలో చేరికలు

మాయ మాటలకు మోసపోయాం

కాంగ్రెస్ మాయ మాటలకు మోసపోయాం, మాలా మోసపోయి ఆగం కాకండి అని గంజ్ హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు గంజ్ అసోసియేషన్ హమాలీలు తిరిగి సొంత పార్టీ బీఆర్ఎస్ లోకి చేరుకున్నారు. గతవారం బీఆర్ఎస్ పార్టీని వీడిన వారు మళ్ళీ వారం రోజుల తరువాత బిఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి మోసపోయామని తమలా ఆగం కావద్దన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ చారి, బంట్వరం సుధాకర్, ఎంపిటిసి ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News