Saturday, October 5, 2024
HomeతెలంగాణThangallapalli: ఎర్ర రాజు పౌండేషన్ సభ్యుల ఔదార్యం

Thangallapalli: ఎర్ర రాజు పౌండేషన్ సభ్యుల ఔదార్యం

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు వెంగల లక్ష్మి అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. వెంగల లక్ష్మికి స్వంత వారు ఎవ్వరు లేకపోవడంతో సోషల్ మీడియాలో దాతలు సహాయం చేయాలని వేడుకోగా.. ఎర్ర రాజు ఫౌండేషన్ ఆర్గనైజర్ ఎర్ర వినయ్ మృతురాలి బంధువులకు రూ.3000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పౌండేషన్ సభ్యులకు పలువురు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నరేందర్, ప్రతాప్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News