స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమానికి సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, సీఎంవో అధికారులు హాజరయ్యారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/04/88a88187-45ec-4b3d-9f21-7d66be3b3587-1024x610.jpg)