Thursday, September 19, 2024
HomeతెలంగాణJagityala: పద్మశాలి మండల కమిటీ ప్రమాణ స్వీకారం

Jagityala: పద్మశాలి మండల కమిటీ ప్రమాణ స్వీకారం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం భవనంలో మండల అధ్యక్షులు అంకం దశరథం, జిల్లా కార్యవర్గ సభ్యులు, కొడిమ్యాల పట్టణ అధ్యక్షులు చెన్న దేవేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన కొడిమ్యాల మండల పద్మశాలి అధ్యక్షులుగా గాజుల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి గా సిరిపురం మల్లేశం, కోశాధికారిగా వడ్లకొండ దశరథం ప్రమాణ స్వీకారం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, ఆధ్వర్యంలో జరిగింది. మండల గౌరవ అధ్యక్షులు అంకం దశరథం, ఉపాధ్యక్షులు చెట్టిపెల్లి హరెందర్, వడ్లకొండ బుచ్చిరాములు, మండల కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినధి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కార్యదర్శి చెట్టిపెల్లి సుధాకర్, కోశాధికారి తుమ్మల రాజేశం, మల్యాల మండల అధ్యక్షులు ముల్కుల మల్లయ్య, మల్యాల పట్టణ అధ్యక్షులు బొడ గోవర్ధన్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కొడిమ్యాల కార్యవర్గం.యువజన సంఘము అధ్యక్షులు కార్యవర్గం, గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, కుల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News