Friday, September 20, 2024
HomeతెలంగాణJammikunta: బీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలు

Jammikunta: బీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14 వ, 24వ వార్డులలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుల నియామకం చేశారు. 14వ వార్డు అధ్యక్షులుగా పంజల అనిల్, ఉపాధ్యక్షులుగా దొడ్డే శ్రీకాంత్, 24వ వార్డు అధ్యక్షులుగా పరిమళ మాణిక్యం, ఉపాధ్యక్షులుగా వరంగంటి సదానందంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దిడ్డి రాము, భోగం వెంకటేష్ , దొడ్డే సదానందం, గజ్జెల క్రాంతి, జక్కే శ్రీను, జక్కే ప్రేమ్, జక్కే సమ్మయ్య, కొలుగురి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News