Friday, September 20, 2024
HomeతెలంగాణJammikunta: దర్గాలో KCR జన్మదిన వేడుకలు

Jammikunta: దర్గాలో KCR జన్మదిన వేడుకలు

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ సింగిల్ రమేష్ తో పాటు పలువురు కేసీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కొనసాగించాలని మత పెద్దలు ప్రార్థన చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News