Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta: పోతారంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి

Chegunta: పోతారంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి

చెరుకు ఆధ్వర్యంలో..

దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు పోతారం గ్రామానికి చెందిన రుద్రారం స్వామి మాజీ సర్పంచ్ గడిలా రవీందర్ రెడ్డి దేవయ్య యాడారం శంకరయ్య సల్కం దేవయ్య పరశురాములు వర్కూటి భూపతి జి సాయి కిరణ్ సల్కం మహిపాల్ కుంటల శంకరయ్య జల ఆసం తాటిపల్లి బాల్ రెడ్డి గంభీర్ పూర్ పోతుల దేవయ్య మధురి గోపి శివాజీ నగర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కండువా కప్పిన చెరుకు వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News