Sunday, November 16, 2025
HomeతెలంగాణManchireddy Kishanreddy: బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు

Manchireddy Kishanreddy: బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు

ఇబ్రహీంపట్నంలో పుంజుకుంటున్న అధికార పార్టీ

ఇబ్రహీంపట్నం మండల నాగన్ పల్లి గ్రామవార్డు సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ మాజీ మండల కార్యదర్శి ఎదుల లింగుస్వామి, వార్డు సభ్యులు పెద్దగారి సునీత శ్రీరామ్ తో పాటు జన బీరప్ప, సతీష్, కాంగ్రెస్ టిడిపికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్, మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, మండల నాయకులు, చేతుకురి రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగయ్య, అంజయ్య,భర్తల సుభాష్, పెట్టయ్య, రాకేష్, మలేష్, బాలయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad