Sunday, October 6, 2024
HomeతెలంగాణJukkal: కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన తమ్మెవార్ రమేష్ సేట్

Jukkal: కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన తమ్మెవార్ రమేష్ సేట్

మర్యాదపూర్వకంగా కలిసిన కుటుంబం

కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన తమ్మెవార్ రమేష్ సేట్, ఆయన కుమారుడు అజయ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లో ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లచ్చన్ గ్రామానికి విచ్చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మద్నూర్ ఫైర్ స్టేషన్ కి ఒక కోటి 8 లక్షలు మంజూరు కోసం కృషి చేయడంతో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ తమ్మేవారు కుటుంబీకులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News