Sunday, July 7, 2024
HomeతెలంగాణKale Yadayya: ఇండ్లు కూలిన బాధితులకు ఆర్థిక సహాయం

Kale Yadayya: ఇండ్లు కూలిన బాధితులకు ఆర్థిక సహాయం

శిథిలావస్థలో ఉన్న ఇళ్ల లిస్టు ఇవ్వండి

చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు గ్రామంలో కొన్ని ఇండ్లు కూలిపోయాయి. బాధితులకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య వారి కుటుంబాలను పరామర్శించి 25 వేల ఆర్థిక సహాయం అందించారు. స్థానిక ఎంపీపీ మల్ గారి విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి 25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కాల యాదయ్య మాట్లాడుతూ… గ్రామంలో కూలిన ఇండ్ల గూర్చి పూర్తి సమాచారం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కూలిన శిధిలావస్థలో ఉన్న ఇళ్ల లిస్టు తయారు చేయమన్నారు. యదా స్థానంలో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారులకులాయి. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య భాధిత కుటుంబాలను పరామర్శించి 25 వేల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా స్థానిక ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి 25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ… గ్రామంలో కూలిన ఇండ్ల గూర్చి పూర్తి సమాచారం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలిపోయినా శిధిలావస్థలో ఉన్న ఇడ్ల లిస్ట్ తయారు చేయమ సర్పంచ్ కి చూచించారు. యదా స్థానంలో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం బి ఆర్ ఎస్ నాయకులు మర్పల్లి కృష్ణ రెడ్డి మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ ఏర్పల అంజన్న బేగరి రాజు డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News