Sunday, July 7, 2024
HomeతెలంగాణKarimnagar: బీరప్ప పట్నాలలో పొన్నం

Karimnagar: బీరప్ప పట్నాలలో పొన్నం

గత వారం రోజులుగా జరుగుతున్న బీరప్ప పట్నాలు బుధవారంతో ముగిసాయి. రాంనగర్ లోని బీరప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అయిదు సంవత్సరాల కొకసారి జరిగే ఈ ఉత్సవాల వల్ల వృత్తి పనివారు గాని వ్యవసాయ దారులు గాని వ్యాపారులు అన్ని రంగాలలో ఉన్న ప్రజలు బీరప్ప ఆశీర్వాదంతో సుభిక్షంగా జీవించాలని కొరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల నర్సయ్య, కర్రే అనిల్, బీర్ల భీరయ్య, లింగయ్య, బిర్ల నర్సయ్య, పెద్దిగారి ఎల్లయ్య గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, కటకం వెంకట రమణ తది తరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News