Wednesday, January 22, 2025
HomeతెలంగాణKataram: ఓటు వేసిన మంత్రి శ్రీధర్ బాబు

Kataram: ఓటు వేసిన మంత్రి శ్రీధర్ బాబు

అందరూ ఓటేయాల్సిందే

తెలంగాణ రాష్ట్ర ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడలో ప్రభుత్వ పాఠశాలలో తమ ఓటు హక్కువిని యోగించుకున్నరు. తెలంగాణ రాష్ట్ర ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఓటు హక్కు వినియోగించుకున్నరు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయంత్రం వరకు కొనసాగే పోలింగ్ కేంద్రాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News