Thursday, July 4, 2024
HomeతెలంగాణKavitha: ఈడీ విచారణకు హాజరైన కవిత

Kavitha: ఈడీ విచారణకు హాజరైన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరోమారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది సోమ భరత్ అందరూ ఈడీ కార్యాలయంలోకి కవితతో పాటు వెళ్లారు.

- Advertisement -

ఈనెలలో ఇలా ఈడీ ఎదుట ఆమె రెండవసారి హాజరవుతున్నారు. సుప్రీంకోర్టులో తన కేసు విచారణ పెండింగ్ లో ఉందని.. ఆ ఉత్తర్వులు వెలువడేవరకూ ఈడీ ముందుకు హాజరయ్యేందుకు ఆమె మొగ్గు చూపకపోయినా ఈ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. దీంతో ఆమె ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News