Saturday, July 6, 2024
HomeతెలంగాణKavitha consoles Sandhya: సంధ్యను పరామర్శించిన కవిత

Kavitha consoles Sandhya: సంధ్యను పరామర్శించిన కవిత

రామకృష్ణారెడ్డికి నివాళి

ప్రగతిశీల మహిళా సంఘం (POW) అధ్యక్షురాలు సంధ్యని పరామర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూడు రోజుల క్రితం తన భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఈ మేరకు హిమాయత్ నగర్ లోని నివాసానికి వెళ్లిన కవిత సంధ్యను పరామర్శించారు. రామకృష్ణారెడ్డికి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News