Friday, April 11, 2025
HomeతెలంగాణKavitha: కాలుకి దెబ్బ, ఇంట్లోనే రెస్ట్

Kavitha: కాలుకి దెబ్బ, ఇంట్లోనే రెస్ట్

తన కాలుకి ఫ్రాక్చర్ అయిందంటూ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.  కాలుకి దెబ్బ తగలటంతో వైద్యుల సూచనమేరకు తాను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు ఆమె ట్వీట్ ద్వారా తెలిపారు.  మూడు వారాలపాటు ఇంట్లోనే ఉండనున్నట్టు కూడా ఆమె వెల్లడించారు.  అయితే ఎలాంటి సాయం కావాలన్నా తన ఆఫీసు అందుబాటులో ఉంటుందంటూ కవిత ట్వీట్ చేయటంతో ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు కాస్త టెన్షన్ లో ఉన్నారు. ఆమె త్వరగా కోల్కోవాలంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News