Tuesday, September 17, 2024
HomeతెలంగాణKavitha: బైక్ పై ర్యాలీకి చేరుకున్న కవిత

Kavitha: బైక్ పై ర్యాలీకి చేరుకున్న కవిత

బోధన్ లో గులాబీ సైన్యం జోష్

ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ సందర్భంగా బోధన్ లో భారీ ట్రాఫిక్ జామ్ తలెత్తింది. దీంతో ఓ దశలో కవిత బైక్ పై సభా స్థలికి చేరుకోవాల్సి వచ్చింది. బోధన్ వీధులన్నీ పింక్ కలర్లో సందడిగా మారగా, ఎటుచూసినా ట్రాఫిక్ జాం అయిపోయింది.

- Advertisement -

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజల మధ్య కవితకు సాదర స్వాగతం లభించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News