Sunday, November 16, 2025
HomeతెలంగాణKavitha: సాయిచంద్ సతీమణికి కవిత పరామర్శ

Kavitha: సాయిచంద్ సతీమణికి కవిత పరామర్శ

తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సాయిచంద్ సతీమణి

దివంగత సాయి చంద్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. సాయిచంద్ సతీమణిని కవిత ఓదార్చారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఇటీవల హఠాన్మరణం పాలయ్యారు. గుండెపోటు కారణంగా ఆయన అకాలమరణంపొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad