Sunday, July 7, 2024
HomeతెలంగాణKCR: కోచింగ్ ఎలా ఇసున్నారు?అడిగి తెలుసుకున్న కేసీఆర్

KCR: కోచింగ్ ఎలా ఇసున్నారు?అడిగి తెలుసుకున్న కేసీఆర్

భీముడి ఫోటోకు పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు సిఎం కేసిఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి వర్ధంతి సందర్భంగా భీముడి ఫోటోకు పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు సిఎం కేసిఆర్. గద్వాల బిఆర్ఎస్ పార్టి కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి నడుపుతున్న కేసిఆర్ స్టడీ సెంటర్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏ విధంగా కోచింగ్ ఇసున్నారు? సబ్జెక్ట్ ల వివరాలు, విద్యార్థుల స్టడీస్ ఎలా వున్నాయి? వంటి విషయాలను సిఎం విచారించారు. స్టడీ సెంటర్ లో వున్న పుస్తకాలు, వసతులను సిఎం కలియతిరిగి చూశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News