Thursday, September 19, 2024
HomeతెలంగాణKCR pic Palabhishekam: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం

KCR pic Palabhishekam: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం

పద్మశాలి భవనానికి కోకోపేట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ 2.5 ఎకరాల స్థలం-భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయించిన సందర్భంగా సీత వైద్యం కిషోర్ ఆధ్వర్యంలో పటాన్చెరులోని శాంతినగర్ కాలనీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు యాదవ్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు పద్మశాలి సంఘ సభ్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News