Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: కొండా లక్ష్మణ్ బాపూకి వద్దిరాజు, పువ్వాడ నివాళి

Khammam: కొండా లక్ష్మణ్ బాపూకి వద్దిరాజు, పువ్వాడ నివాళి

ఖమ్మం ట్యాంక్ బండ్ పై బాపూజి జయంతి

మాజీ మంత్రి, తెలంగాణ పోరాట యోధులు కొండా లక్ష్మణ్ బాపూజీకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఘన నివాళులర్పించారు. బాపూజీ 108వ జయంతి సందర్భంగా ఖమ్మంలోని ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహానికి ఎంపీ రవిచంద్ర, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి పూలమాల వేసి ఆయన దివ్య స్మృతికి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News