Sunday, November 16, 2025
HomeతెలంగాణKhammam: ఖమ్మం జిల్లాలో గవర్నర్ పర్యటన

Khammam: ఖమ్మం జిల్లాలో గవర్నర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర్యరాజన్ ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ పీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్, అదనపు కలెక్టర్ లు స్నేహలత మొగిలి, మధుసూదన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చo అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad