Sunday, October 6, 2024
HomeతెలంగాణKhammam: శిరస్సు వంచి ప్రాధేయపడుతున్నా

Khammam: శిరస్సు వంచి ప్రాధేయపడుతున్నా

రాబోయే ఐదేళ్లు నేను మీతోనే

భారీ విజయాన్ని అందించాలని శిరస్సు వంచి ప్రాధేయపడుతున్నా అని..సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. నగరంలోని ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడారు. సీనియర్, యువ నాయకుల సమష్టి కృషితో ముందుకు పోదాం అన్నారు. ఘన చరిత్ర ఉన్న మన జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు ఈ ఐదేళ్లు పూర్తిగా ప్రజలతోనే ఉంటా అని తెలిపారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి నేతృత్వంలో పనిచేస్తా అని ప్రకటించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, నాయకులు తుమ్మల యుగేందర్, సాధు రమేష్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, బాల గంగాధర్ తిలక్, దీపక్ చోదరి, కొత్తా సీతారాములు, ఎండీ.ముస్తఫా, చోటే బాబా, వద్దెబోయిన నరసింహారావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News