Saturday, July 6, 2024
HomeతెలంగాణKodimyala: జనగణమనలో హనుమాన్ దీక్షాపరులు

Kodimyala: జనగణమనలో హనుమాన్ దీక్షాపరులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గాంధీ చౌక్ అంగడి బజార్ లో గత కొన్ని సంవత్సరాలుగా రెడ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జనగణమన జాతీయ గీతంలో హనుమాన్ దీక్షాపరులు, ప్రజలు పాల్గొన్నారు. ఎంతో నిష్టతో దీక్ష చేస్తున్న హనుమాన్ భక్తులు దేశ సేవలో భాగంగా జనగణమన గీతాలాపనలో పాల్గొనడంతో పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏలేటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, మహేష్ రెడ్డి,హనుమాన్ దీక్షా పరులు జక్కుల మల్లేశం, జలెందర్, కంచర్ల మనోజ్, మాణిక్యం శ్రీనివాస్,బొక్కెమ్ విజయ్,పూజారి భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News