Saturday, October 5, 2024
HomeతెలంగాణKolcharam: బాధితులకు టిపిసిసి పరామర్శ

Kolcharam: బాధితులకు టిపిసిసి పరామర్శ

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ నాశనం చేస్తోంది

కొల్చారం మండలం సంగాయిపేట గ్రామానికి చెందిన కుమ్మరి మహిపాల్ గత మూడు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన విషయం తెలుసుకున్న టిపీసీసీ అధ్యక్షులు గాలి అనిల్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఇలాంటి కష్టాలు రాష్ట్ర ప్రజలకు ఎందుకు వస్తున్నాయన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎన్ని సబ్సిడీలు ఉండేవి ఒక్క సబ్సిడీ కూడా ఉండకుండా ఎత్తేసి ఒక్క రైతుబంధు, రైతు బీమా మాత్రం ఇస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కౌడిపల్లి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కౌడిపల్లి మండలం అధ్యక్షులు శ్రీనివాస రావు, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, వెల్దుర్తి మండలం అధ్యక్షులు మహేష్ రెడ్డి, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం రుస్తుంపెట్ ఎంపీటీసీ అశోక్ నర్సాపూర్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్ కొల్చారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, కొల్చారం మండల యూత్ కాంగ్రేస్ మాజీ అధ్యక్షులు పుల్లబోయిన దుర్గేష్ , PACS డైరెక్టర్ మల్లేష్, నాయకులు ఉపేందర్ గౌడ్,సుధాకర్ నాయక్, నర్సింగరావు లింగమయ్య శ్రీశైలం యాదవ్ నరేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News