Sunday, September 8, 2024
HomeతెలంగాణKomuravelli: పోటెత్తిన భక్తులు, మల్లన్న దర్శనం చేసుకున్న తలసాని

Komuravelli: పోటెత్తిన భక్తులు, మల్లన్న దర్శనం చేసుకున్న తలసాని

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఎనిమిదవ ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరిశీలించిన అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్.మహేందర్ పార్కింగ్ ప్రదేశాలను,శీఘ్ర దర్శనం,వీఐపీ దర్శనం,సాధారణ దర్శన ప్రదేశాలను,టెంపుల్ ఆవరణను పరిశీలించారు. అధికారులకు,సిబ్బందికి, కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు.

- Advertisement -

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఎనిమిదవ ఆదివారం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు మల్లన్న దర్శనానికి వచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లన్న దర్శనం చేసుకున్నారు. ఎనిమిదవ వారం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం పటిష్టమైన బందోబస్తును పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News