Saturday, October 5, 2024
HomeతెలంగాణKorutla: మైనార్టీ కార్పొరేషన్ రుణాల కోసం డ్రా

Korutla: మైనార్టీ కార్పొరేషన్ రుణాల కోసం డ్రా

మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022 – 2023, సంవత్సరానికి సంబంధించి, నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో సబ్సిడీపై లక్ష రూపాయల యూనిట్, రెండు లక్షల రూపాయల యూనిట్లను ఇచ్చేందుకు మైనారిటీ కార్పొరేషన్ లోన్ యూనిట్లు విడుదల చేసిందని మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ తెలిపారు. ఈ యూనిట్లకు సంబంధించి లాటరీ పద్ధతిన డ్రా తీశారు.  ఇందుకు మొత్తం 792 మంది దరఖాస్తు దారుల నుండి కేటగిరీ – I కింద 10, మంది లబ్ధిదారులను మరియు కేటగిరీ – II కింద  4, గురు లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.  క్యాటగిరి 1 క్రింద.. మొహమ్మద్ సాజీద్, మహమ్మద్ వాజీద్ , మొహమ్మద్ అజార్ ఖాన్, మొహమ్మద్ ఖలీముద్దీన్, రుక్సానా బేగం, ఎండి. శంశీరుద్దీన్, మొహమ్మద్ ఫర్జానా, మొహమ్మద్ హమీద్ ఆర్షద్, సాబేరా బేగం, మహమ్మద్ అమీర్, క్యాటగిరి 2. క్రింద.. హఫేజ్ అబ్దుల్ ఖయ్యూం, ఎండి జునేద్ మహమ్మద్ పాష, ఎండి మోయిస్ లు ద్రాధార ఎంపికయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News