Sunday, September 8, 2024
HomeతెలంగాణKTR team in Kaleswaram: కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో కేటీర్ పూజాలు

KTR team in Kaleswaram: కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో కేటీర్ పూజాలు

మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్గం మధ్యంలో కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ప్రత్యేక పూజాలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల బృందానికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. హారతి కార్యక్రమం నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రశస్త్యాన్ని బీఆర్ఎస్ నాయకుల బృందానికి అర్చకులు వివరించారు. రాష్ట్రం చల్లగా ఉండాలని అందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్లు బీఆర్ఎస్ నేతల తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News