Friday, September 20, 2024
HomeతెలంగాణKutubullapur: శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ నేతలు

Kutubullapur: శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ నేతలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News