Wednesday, April 9, 2025
HomeతెలంగాణMadhavaram: బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

Madhavaram: బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ మంచి నీటి పండగ సందర్భంగా కూకట్పల్లి నీటి విభాగం వారి ఆధ్వర్యం లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు… కో ఆర్డినేటర్ సతీష్ అరోరా…కార్పొరేటర్ లు పగుడాల శిరీష బాబు రావు .. మందాడి శ్రీనివాస్ రావు.. సభీయా గౌసుద్దిన్…మాజీ కార్పొరేటర్ లు బాబురావు…తూము శ్రవణ్ కుమార్… ..నీటి విభాగ అధికారులు…ఈ సందర్భంగా బైక్ ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News