Thursday, September 19, 2024
HomeతెలంగాణMadhavaram Krishnarao: కులాంతర వివాహం చేసుకున్నవారికి ఆర్థికే సాయం

Madhavaram Krishnarao: కులాంతర వివాహం చేసుకున్నవారికి ఆర్థికే సాయం

అన్ని కులాలు, మతాల వారిని సమన్యాయంతో ..

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గంకు చెందిన వెన్నెముల గోపి కులాంతర వివాహం చేసుకున్న సందర్భంగా ఆ జంటకు ప్రభుత్వం తరఫున 2 లక్షల 50 వేల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సమాజంలో అన్ని కులాలు, మతాలు వారిని సమన్యాయంతో చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నారని ఈ నేపథ్యంలోనే కులాంతర వివాహం చేసుకున్న నిరుపేదలకు కూడా వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News