Thursday, September 19, 2024
HomeతెలంగాణDGP appreciates Mahabubabad police: మహబూబాబాద్ పోలీసులను అభినందించిన డిజిపి జితేందర్

DGP appreciates Mahabubabad police: మహబూబాబాద్ పోలీసులను అభినందించిన డిజిపి జితేందర్

వరద నీటితో కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ క్రింద ఉన్న కంకర కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ కారణంగా కేసముద్రం రైల్వేస్టేషన్ లొ నిలిచిపోయిన రైలు లోని ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తినడానికి ఆహారంతో పాటు వాటర్ బాటిల్స్, బిస్కట్ పాకెట్స్ లను రూరల్ సీఐ సరవయ్య, కేసముద్రం ఎస్.ఐ మురళీధర్ తదితర సిబ్బంది వారికి అందించారు. వివరాలు తెలుసుకున్న రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ మహబూబాబాద్ జిల్లా పోలీసులను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News