Thursday, September 19, 2024
HomeతెలంగాణMakthal: ఆధ్యాత్మిక ప్రవచనం

Makthal: ఆధ్యాత్మిక ప్రవచనం

మఖ్తల్ పట్టణంలోని రాంలీల మైదానంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మఖ్తల్ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు.  పూజ్య శ్రీ కమలనంద భారతి స్వామిజీ వారిచే నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో శాసనసభ్యులు చిట్టెం రామోహన్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు హిందూ బంధువులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News