Tuesday, September 17, 2024
HomeతెలంగాణMallanna sagar: మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్

Mallanna sagar: మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్. మల్లన్నసాగర్ ట్రయల్ రన్ ను ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్. కుకునూర్ పల్లి (మం) మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, 50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల 12 కోట్ల రూపాయలతో రోజుకి 540 మిలియన్ లీటర్లను శుద్ధి చేయడానికి రాష్ట్రంలోనే అతిపెద్దగా నిర్మించిన నీటి శుద్దికరణ ప్లాంట్. దీంతో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు భవిష్యత్తులో తప్పనున్న తాగునీటి ఇబ్బందులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News