Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియోజకవర్గ నేతలు

Mallapur: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియోజకవర్గ నేతలు

బండి సంజయ్ కు థాంక్స్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు.. నూతన కార్యవర్గం లో నియోజకవర్గనికి పెద్ద పీట వేశారు. నియోజకవర్గనికి చెందిన సురభి నవీన్ కుమార్, డా. జేయన్ వెంకట్, మహిళానేత తుల ఉమలకు కార్యవర్గ సభ్యులుగా స్థానం కల్పించారు.. తమ నియామకం పట్ల రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు, నిజామాబాద్ ఎంపి అరవింద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News