Sunday, July 7, 2024
HomeతెలంగాణMallapur: హనుమాన్ మండల దీక్ష ప్రారంభం

Mallapur: హనుమాన్ మండల దీక్ష ప్రారంభం

నలభై ఒక్క రోజుల హనుమాన్ దీక్ష ప్రారంభమైంది.. హనుమాన్ దీక్ష పీఠంలో బాల్యపల్లి శశికాంత్ శర్మ గురు స్వామి హనుమాన్ దీక్ష పరులకు మాల ధారణ చేశారు. మండలం నలుమూలల నుండి వచ్చిన సుమారు 100 మంది స్వాములకు మాలధారణ చేశారు. హనుమాన్ దీక్ష గురించి, నియమ నిబంధనల గురించి స్వాములకు వివరించారు. అనంతరం హనుమాన్ దీక్ష పీఠం లో స్వాములు అన్నదానం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News