Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ హామీ

Mallapur: బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ హామీ

జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం జలపతి రెడ్డి, అతని ఇద్దరు కూతుళ్లు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు . అయన కుటుంబాన్ని పరామర్శించిన మెట్ పల్లి డివిజన్ రెడ్డిలు.. జలపతి రెడ్డి భార్య కవితకు డివిజన్ రెడ్డిల తరపున 1,65,500 అందజేశారు. జలపతి రెడ్డి పెద్ద కుమార్తె జస్మిత పైచదువుల కోసం అండగా ఉంటామని, అధైర్య పడద్దని భరోసా ఇచ్చారు. జస్మిత ఉన్నత చదువులు చదివి వృద్ధిలోకి రావాలని వారంతా ఆశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad