Thursday, October 3, 2024
HomeతెలంగాణMallapur: తనిఖీల్లో డబ్బే డబ్బు

Mallapur: తనిఖీల్లో డబ్బే డబ్బు

ముమ్మరంగా తనిఖీలు.. పట్టుబడుతున్న నగదు

ఎన్నికలు సమీపిస్తున్నందున జిల్లా సరిహద్దు గ్రామాలలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసారు. ఓబులాపూర్ చెక్ పోస్ట్ వద్ద మల్లాపూర్ ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఎటువంటి రసీదులు లేకుండా యాభై వేయిల కంటే ఎక్కువ డబ్బు వున్న ముగ్గురు వ్యక్తుల నుండి 2,73,000 వసూలు చేసినట్టు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఎస్ ఎస్ టి టీం కి అందజేశారు. ఇట్టి తనిఖీల్లో మల్లాపూర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News