Friday, April 11, 2025
HomeతెలంగాణMallapur: పుల్వామా వీరులకు నివాళులు

Mallapur: పుల్వామా వీరులకు నివాళులు

పుల్వామా దాడి ఘటనలో వీరమరణం పొందిన భారత జవాన్లకు కొత్త దాంరాజు పల్లి గ్రామ శివాజీ కమిటీ సభ్యులు, గ్రామ యువత ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జవానుల ఆత్మకు శాంతి కలగాలని, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన సభ్యులతో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News