Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: వేంపల్లి పంచాయతీ చేయూత

Mallapur: వేంపల్లి పంచాయతీ చేయూత

వేంపల్లి గ్రామానికి చెందిన అరెల్లి నర్సవ్వ (90) అనారోగ్యం కారణంగా మరణించగా వారి కుటుంబానికి దహన సంస్కారాల కోసం పంచాయతీ పాలక వర్గం తరుపున స్థానిక వార్డు సభ్యులు పడాల మానస కాశన్న పది వేయిల రూపాయల ఆర్థిక సహాయన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బిట్ల నరేష్ నాయకులు  గుగ్లావత్  రాజేందర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad