Sunday, July 7, 2024
HomeతెలంగాణMalreddy Rangareddy: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్ రెడ్డి రంగారెడ్డి

Malreddy Rangareddy: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్ రెడ్డి రంగారెడ్డి

ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడరాదు

యాచారం మండలం, మాల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్ రెడ్డి రంగారెడ్డి. ఇషా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ మహిధర్ ల నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ పడకంటి కవిత – శేఖర్ సహకారంతో ఏర్పాటు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులు ఇబ్బందులు లేకుండా, దోపిడీ లేకుండా వైద్యం చేయాలని సూచించారు..ఈ సందర్భంగా మాల్ గ్రామ ప్రజలందరు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ మెంబెర్ కొత్త కుర్మ శివకుమార్,మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, జ్యోతి శ్రీనివాస్ నాయక్,వైస్ ఎంపీపీ కే. శ్రీనివాస్ రెడ్డి, మంతన్ గౌరెల్లి ఎంపిటిసి కొర్ర జ్యోతి – అరవింద్ నాయక్, సర్పంచులు పడకంటి కవిత – శేఖర్, లిక్కి రాజిరెడ్డి, చింతపట్ల సర్పంచ్ లిక్కి సరిత – పాండు రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మస్కు నర్సింహ, మాజీ వైస్ ఎంపీపీ గజ్జె రామకృష్ణ యాదవ్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ నాయిని సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొత్తపల్లి నారాయణ రెడ్డి, చిన్నోళ్ల జహంగీర్, బిల్లి జంగయ్య తో పాటు కాంగ్రెస్ పార్టీ, జిల్లా ఉపాధ్యక్షులు గులాం అక్బర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచర్ల సంపత్ , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోటే శ్రీశైలం, అమృత సాగర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, రాజు, దెంది రామనాథ్ రెడ్డి, గొట్టం మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News