Saturday, April 12, 2025
HomeతెలంగాణManakondur: అలుగునూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న రసమయి బాలకిషన్

Manakondur: అలుగునూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న రసమయి బాలకిషన్

అలగనూరులో ఓటేసిన..

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూరు ప్రభుత్వ పాఠశాలలో గురువారం రసమయి బాలకిషన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News