Thursday, September 19, 2024
HomeతెలంగాణManakonduru: సీఎం రేవంత్ ఫోటోకి పాలాభిషేకం

Manakonduru: సీఎం రేవంత్ ఫోటోకి పాలాభిషేకం

కార్పొరేషన్ ఏర్పాటుపై..

పురగిరి క్షత్రియ పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల పెరిక సంఘం నాయకులు మానకొండూర్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటాలకు పెరిక సంఘం మండల అధ్యక్షుడు కానిగంటి మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

- Advertisement -

కార్యక్రమంలో పెరిక సంఘం మండల అధ్యక్షుడు కానిగంటి మల్లికార్జున్ తో పాటు మీస సత్యనారాయణ, మురళిధర్, రాష్ట్ర నాయకులు సాయిరి దేవయ్య, జిల్లా కార్యదర్శి బెడద సుధాకర్, తంశెట్టి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు పెట్టం సంపత్, మండల ఉపాధ్యక్షులు కాని గంటి కుమార్, ప్రధాన కార్యదర్శి మీస శ్రీనివాస్, రాయినేని రమణ, దాసరి రవి, మైదంశెట్టి కుమార్, ముద్దసాని కార్తీక్, మీస రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News