Friday, September 20, 2024
HomeతెలంగాణManchi Reddy: కార్యకర్తల కుటుంబాలకు భరోసా

Manchi Reddy: కార్యకర్తల కుటుంబాలకు భరోసా

పార్టీ ప్రతీ కార్యకర్త, కార్యకర్తల కుటుంబాలకు అండ

తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మొర్రి బాలరాజు రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించగా వారి సతీమణి మంజులకి 2,00,000/- (రెండు లక్షలు) రూపాయల భారత రాష్ట్ర సమితి పార్టీ బీమా చెక్కును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రతీ కార్యకర్తకు, కార్యకర్తల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News