ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై
యాచారం మండలంలోని చింతుళ్ళ (చిన్నతుండ్ల) గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.పీ. నరసింహ, పార్టీ మాజీ కార్యదర్శిలు ఎం.పి.జంగయ్య, సామియల్, వార్డు సభ్యుడు ఎదుటి వెంకటేష్ వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో మండల, గ్రామ శాఖల ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమం లో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/985bd0b0-369e-4588-a127-1a0a97206d5e-1024x681.jpg)